నేడు జరగనున్న “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం.

నేడు జరగనున్న “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం.

 

పార్వతీపురం ఏప్రిల్ 28 (అఖండ భూమి ) :నియోజకవర్గం లో నేడు జరగనున్న జగనన్నే మా భవిష్యత్తు ముగింపోత్సవంలో భారీ ర్యాలీ బహిరంగ సభను విజవంతం చేయాలని వైసీపీ శ్రేణులకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మెగా పీపుల్ సర్వే ఫలితాలతో పాటు పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో చేపట్టిన సర్వే వివరాలను రేపు బహిరంగ సమావేశంలో వెలువడించడం జరుగుతుందని ఎమ్మెల్యే అలజంగి జోగారావుఅన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు – మా నమ్మకం నువ్వే జగన్ అనే ప్రచార కార్యక్రమం ద్వారా మెగా పీపుల్ సర్వే చేపట్టి 1కోటి 65 లక్షల కుటుంబాలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత విజయవంతమై నేటికీ సుమారుగా 1.45 కోట్ల కుటుంబాలు ఈ మెగా పీపుల్ సర్వేల భాగస్వాములు అవ్వడమే కాకుండా 1.10కోట్ల మంది ప్రజల తమ మొబైల్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు నిలవడం జరిగిందన ఈ గుణాంకాలు బట్టి కార్యక్రమం రాష్ట్రంలో ఎంతటి విజయాన్ని సాధించింది అని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం అని ఎమ్మెల్యే తెలిపారు. అలానే పార్వతీపురం నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారధ్యంలో వైసీపీ శ్రేణులతో కలిసి మూడు మండలాలు మున్సిపాలిటీ పరిధిలో 75 వేళ కుటుంబాలు ఉంటే అందులో 92% పైబడి గృహాల కుటుంబాలను కలిసి వారి అభిప్రాయాలను తీసుకుని ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేసిన శుభ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ అభినందనలు తెలియజేస్తూ రేపు 29వ తేదీ శనివారం కార్యక్రమం చివరి రోజుకు చేరుకు

Akhand Bhoomi News

error: Content is protected !!