డ్రగ్స్ మోస్ట్ డేంజర్… ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి

మనిషికి డ్రగ్ ఎంతో హానికరం చేస్తుందని డ్రగ్స్ అంటే మరణం అని వెల్దుర్తి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ దిశగా పోలీస్ వ్యవస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఎస్పీ జి కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు వాల్ పోస్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నేటి యువత మేలుకోవాలని సూచించారు భవితను బంగారు బాటగా మలుచుకోవాలని డ్రగ్స్ను వదులుకొని మీ కుటుంబాన్ని చైతన్యపరచుకోవాలని అన్నారు రహిత సమాజంగా మార్చేందుకు సంక్షేమ సంకేతాలు ఇచ్చేందుకు పోలీసు వ్యవస్థ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్ రహిత సమాజం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 14 5 0 0 నంబర్ కు ఫోన్ చేసి సలహాలు సూచనలు పొంది ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!