రేపు నుండి ఉపాధి పనుల గ్రామసభలు… ఏపీఓ రాజు నాయక్
వెల్దుర్తి జూన్ 13 (అఖండ భూమి) : మండలంలోని 23 గ్రామపంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల గ్రామ సభలు జరుగుతున్నట్లు ఏపీవో రాజు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి సోషల్ ఆడిట్ జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ నందు ఉపాధి పనులు ఏ విధంగా జరిగాయి అన్న కోణంలో ఎస్ఆర్పిలు, డిఆర్పీలు విచారణ చేపడతారని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ నందు జరిగిన పనులను వెలికి తీసి చివరి రోజున ఓపెన్ ఫారం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ సోషల్ ఆడిట్ కార్యక్రమానికి ఎస్ఆర్పిలు ఇద్దరు డిఆర్పిలు పదిమంది దాకా పాల్గొని పనులకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..