హైదరాబాద్లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. భూమి విషయంలో ఘర్షణ
హైదరాబాద్లోని పాతబస్తీలో శనివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చెలరేగింది. మీర్చౌక్ ఏరియాలో ఇంటి కొనుగోలు విషయంలో వివాదం తలెత్తింది. దీంతో కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య ఘర్షణ జరిగింది..
ఇరు వర్గాలు తొలుత కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మక్సూద్ అనే వ్యక్తి ఎయిర్ గన్తో గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో మీర్ చౌక్ ఏరియాలో భయాందోళనతో ప్రజలు వణికిపోయారు..
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..