బొర్రాగుహ లో పెరిగిన పర్యాటకుల తాకిడి.

ఆదివారం ఒక రోజే లక్ష 60,000 వరకు ఆదాయం.
అల్లూరి జిల్లా, అనంతగిరి(అఖండ భూమి) జూన్ 18: మండలములో ప్రథమ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలో ఆదివారం నాడు, పర్యాటకుల తాకిడి కిటకిట లాడింది. వేసవి సెలవులు పూర్తికావస్తున్న కొంత మేరకు తాకిడి పెరిగింది. గత ఆదివారంతో పోలిస్తే కొంతమేరకు జనాలు తగ్గిన బాగానే పర్యాటకులు తిలకించేందుకు వచ్చారని, ఆదివారం ఒక్కరోజే ఒక లక్ష 60,000 వరకు ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ వెల్లడించారు.
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


