అల్లూరి జిల్లా,కొయ్యూరు,అఖండ భూమి, వెబ్ న్యూస్ :
మండలంలోని కంటారం పీహెచ్సీ పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలతో వివిధ వ్యాధులు పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని పీహెచ్సీ వైద్యాధికారి మజీదా బేగం మంగళవారం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజలకు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి చర్మవ్యాధులు కంటికి సంబంధించిన వ్యాధులు పంటికి సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె తెలియజేశారు, వచ్చే ది వర్షాకాలం అయినందున ప్రజలకు విషయాలు పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయని ఆమె అన్నారు,అదేవిధంగా ఇంటి ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా సూచనలు చేయాలని ఆశ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్వో రమణ, హెచ్ వి,తదితరులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



