జాతీయ నాయకుడిని కలిసిన చలపతిరావు
అచ్చుతాపురం ఏప్రిల్ 29 అఖండ భూమి :స్థానిక యలమంచిలి నియోజవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి మే 11 న జరగబోయే తన కుమారుడు వివాహ మహోత్సవానికి విచ్చేయవలసిందిగా ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు , అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ , ఎమ్మెల్సీ రామారావు నారా చంద్రబాబు నాయుడు ని కలవడం జరిగింది.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



