జాతీయ నాయకుడిని కలిసిన చలపతిరావు
అచ్చుతాపురం ఏప్రిల్ 29 అఖండ భూమి :స్థానిక యలమంచిలి నియోజవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి మే 11 న జరగబోయే తన కుమారుడు వివాహ మహోత్సవానికి విచ్చేయవలసిందిగా ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు , అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ , ఎమ్మెల్సీ రామారావు నారా చంద్రబాబు నాయుడు ని కలవడం జరిగింది.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



