రిటైర్డ్ డీఎస్పీ శివశంకర్ రెడ్డి కన్నుమూత
నేడు హైదరాబాద్ లో అంత్యక్రియలు
కర్నూలు ఏప్రిల్ 28(అఖండ భూమి) : కర్నూలు నగరంలోనీ ఎస్ఐ నుండి డీఎస్పీ వరకు విధులు నిర్వహించిన శివశంకర్ రెడ్డి హైదరాబాద్ అప్పోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. శివశంకర్ రెడ్డి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం, రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి 203 అవార్డులు, రివార్డులు, సేవాపథకాలు అందుకున్నారు. ఈ నెల 29 తేదీన ఉదయం వైకుంఠ మహాప్రస్థానం జూబ్లీహిల్స్ హైదరాబాద్ నందు పార్థీవ దేహం అంత్యక్రియలు నిర్వహిస్తారు. శుక్రవారం పార్థివ దేహం మహాప్రస్థానం జూబ్లీహిల్స్ లోబంధుమిత్రులు స్నేహితులు అభిమానుల సందర్శనార్థం కోసం ఉంచుతారు. శివశంకర్ రెడ్డి మృతికి చిత్తూరు టౌన్ డీఎస్పీ శ్రీనివాస్ మూర్తి, కర్నూలు 3వ పట్టణ ఎస్ఐ విశ్వనాథ రెడ్డి, బందువులు, మిత్రులు సంతాపం తెలిపారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు



