బాపట్ల జిల్లా ఇన్చార్జి (అఖండ భూమి):
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని నారాయణ కాలేజీ ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ అందులో భాగంగా కాలేజీ ప్రాముఖ్యత కరపత్రాలను విద్యార్థుల చేత పంపిణీ చేయడం చాలా దుర్మార్గం విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర నుంచి వేళల్లో ఫీజులు రూపంలో వాళ్ల రక్తాలు పిండి కట్టించుకుంటూ నేటి బాలలే రేపటి పౌరులు అనే నిదర్శనానికి కాలేజీ ప్రాముఖ్యత పెంచుకునే విధానానికి విద్యార్థులు చేత కరపత్రం పంపిణీ చేయడం ఎంతటి దుర్మార్గం అనేది పట్టణ ప్రజలు జరుపుతున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి విషయం