బాపట్ల జిల్లా ఇన్చార్జి (అఖండ భూమి):
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని నారాయణ కాలేజీ ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ అందులో భాగంగా కాలేజీ ప్రాముఖ్యత కరపత్రాలను విద్యార్థుల చేత పంపిణీ చేయడం చాలా దుర్మార్గం విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర నుంచి వేళల్లో ఫీజులు రూపంలో వాళ్ల రక్తాలు పిండి కట్టించుకుంటూ నేటి బాలలే రేపటి పౌరులు అనే నిదర్శనానికి కాలేజీ ప్రాముఖ్యత పెంచుకునే విధానానికి విద్యార్థులు చేత కరపత్రం పంపిణీ చేయడం ఎంతటి దుర్మార్గం అనేది పట్టణ ప్రజలు జరుపుతున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి విషయం
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



