బాపట్ల జిల్లా ఇన్చార్జి (అఖండ భూమి):
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని నారాయణ కాలేజీ ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ అందులో భాగంగా కాలేజీ ప్రాముఖ్యత కరపత్రాలను విద్యార్థుల చేత పంపిణీ చేయడం చాలా దుర్మార్గం విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర నుంచి వేళల్లో ఫీజులు రూపంలో వాళ్ల రక్తాలు పిండి కట్టించుకుంటూ నేటి బాలలే రేపటి పౌరులు అనే నిదర్శనానికి కాలేజీ ప్రాముఖ్యత పెంచుకునే విధానానికి విద్యార్థులు చేత కరపత్రం పంపిణీ చేయడం ఎంతటి దుర్మార్గం అనేది పట్టణ ప్రజలు జరుపుతున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి విషయం
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు



