ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ రైలులో శుక్రవారం మంటలు..

 

ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ రైలులో శుక్రవారం మంటలు..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది

వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేసి ప్రయాణికులను దించేశారు

పగలు కావడం వల్ల తప్పిన ఘోర ప్రమాదం

బొమ్మాయిపల్లి పగిడిపల్లి మధ్య నిలిచిపోయిన ట్రైన్

సిగరెట్‌ తాగడంతో ప్రమాదం జరిగిందంటున్న ప్రయాణికులు..

Akhand Bhoomi News

error: Content is protected !!