ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలులో శుక్రవారం మంటలు..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది
వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేసి ప్రయాణికులను దించేశారు
పగలు కావడం వల్ల తప్పిన ఘోర ప్రమాదం
బొమ్మాయిపల్లి పగిడిపల్లి మధ్య నిలిచిపోయిన ట్రైన్
సిగరెట్ తాగడంతో ప్రమాదం జరిగిందంటున్న ప్రయాణికులు..
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


