కాకినాడ జిల్లా.. అన్నవరం
కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై దారుణం..
రెండు బైకులు ఢీకొని చెలరేగిన మంటలు..
మంటల్లో ఒకరు సజీవ దహనం..మరో వ్యక్తి పరిస్థితి విషమం..
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
మృతుడు తొండంగి మండలం ఎ.కొత్తపల్లి గ్రామస్తుడిగా గుర్తింపు..