కాకినాడ జిల్లా.. అన్నవరం
కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై దారుణం..
రెండు బైకులు ఢీకొని చెలరేగిన మంటలు..
మంటల్లో ఒకరు సజీవ దహనం..మరో వ్యక్తి పరిస్థితి విషమం..
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
మృతుడు తొండంగి మండలం ఎ.కొత్తపల్లి గ్రామస్తుడిగా గుర్తింపు..
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


