కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అల్లిపూడి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంకం రెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశం పార్టీయే నని అందుకోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అంకంరెడ్డి గోపి, కొండ్రు కళ్యాణ్, నెమ్మది సత్యనారాయణ, ముప్పం లోవరాజు తదితరులు పాల్గొన్నారు
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!

