జగన్నాధపురం లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం

 

కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అల్లిపూడి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంకం రెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశం పార్టీయే నని అందుకోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో  అంకంరెడ్డి గోపి,  కొండ్రు కళ్యాణ్,  నెమ్మది సత్యనారాయణ, ముప్పం లోవరాజు  తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!