త్రిసభ్య ధర్మాసనానికి ఆర్‌5 జోన్‌ కేసుల విచారణ

 

AP HighCourt: త్రిసభ్య ధర్మాసనానికి ఆర్‌5 జోన్‌ కేసుల విచారణ

అమరావతి: రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్‌5జోన్‌ అంశంపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని అంశాల కేసులను విడదీసి ఆర్‌5 జోన్‌ పిటిషన్లపైనే విచారించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది..

ఈ కేసులకు సబంధించిన విచారణను త్రిసభ్య ధర్మాసనానికి హైకోర్టు అప్పగించింది. అనంతరం విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది..

Akhand Bhoomi News

error: Content is protected !!