పోలింగ్ బూత్లను పరిశీలించిన తాసిల్దార్: శ్రీకాంత్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రతినిధి (అఖండ భూమి) న్యూస్ ఆగస్టు 04. వచ్చే శాసనసభ ఎన్నికల కోసం ఆర్మూర్తో పాటు మండలంలో (86) పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. శుక్రవారం నూతన తాసిల్దార్ శ్రీకాంత్ ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఇస్సాపల్లి. రాంపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లలో చేసిన. కావలసిన సౌకర్యాలను పరిశీలించారు. ఇంకా బూతులలో ఏమైనా అవసరాలు ఉంటే పై అధికారులకు నివేదికను పంపిస్తామని ఆయన తెలిపారు. ఈయన వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్ ఉన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..