పోలింగ్ బూత్లను పరిశీలించిన తాసిల్దార్: శ్రీకాంత్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రతినిధి (అఖండ భూమి) న్యూస్ ఆగస్టు 04. వచ్చే శాసనసభ ఎన్నికల కోసం ఆర్మూర్తో పాటు మండలంలో (86) పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. శుక్రవారం నూతన తాసిల్దార్ శ్రీకాంత్ ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఇస్సాపల్లి. రాంపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లలో చేసిన. కావలసిన సౌకర్యాలను పరిశీలించారు. ఇంకా బూతులలో ఏమైనా అవసరాలు ఉంటే పై అధికారులకు నివేదికను పంపిస్తామని ఆయన తెలిపారు. ఈయన వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్ ఉన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



