వరద బాధిత విలీన మండలాలలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలు 

 

వరద బాధిత విలీన మండలాలలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలు

అల్లూరి జిల్లా రంపచోడవరం/ గూడెం కొత్త వీధి (అఖండ భూమి) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు . నారా. చంద్రబాబు నాయుడు అదేశాల మేరకు విలీన మండలాల వరద బాధిత ప్రాంతాల్లో మాజీ ఉప ముఖ్య మంత్రి మాజీ హోం మంత్రి శ్రీ. నిమ్మకాయల. చిన్నారాజప్ప జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల. నెహ్రు , అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. రామకృష్ణ రెడ్డి రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి వంతల. రాజేశ్వరి , మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి. వెంకటేశ్వరరావు , మాజీ ఎమ్మెల్యే చిన్నం. బాబు రమేష్ చింతూరు శబరి ఒడ్డు బాధితుల సమస్యలు అడిగితెలుసుకున్నారు, ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు. ఇల్లా. చిన్నరెడ్డి , మాజీ మండల అధ్యక్షులు . ఎండీ. జహంగీర్ , మాజీ మండల అధ్యక్షులు ఓబీలనేని. రామారావు చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి మల్లెల్లి. వెంకటేశ్వరావు , మహిళా నాయకులు శ్రీమతి . మంగవేణి , మోతుగూడెం ఎంపీటీసీ సభ్యులు వేగి. నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!