కాలం చెల్లిన బస్సులు వద్దు బాబు
కొత్త బస్సులు వేయించండి మహాప్రభు
వేడుకుంటున్న ప్రయాణికులు
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి (అఖండ భూమి) ఆగస్టు 8 నర్సీపట్నం ఏపీఎస్ఆర్టీసీ డిపో బస్సు మారేడుమిల్లి నుంచి నర్సీపట్నం వెళుతుండగా వట్టిగడ్డలో ఆగస్టు 7 సోమవారం నాడు ఆగిపోయింది ప్రయాణికులు దిక్కుతోచనీ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక ఎటువంటి వాహన సౌకర్యము లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది గురయ్యారు చీకటి పడితే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళుటకు ఎటువంటి వాహన సౌకర్యాలు ఉండవు ప్రైవేటు వాహనాలను ప్రయాణం చేయాలంటే భారీ మొత్తంలో ఖర్చవుతుంది ఇప్పటికైనా కండిషన్లో ఉన్న బస్సులను ఏపీ ఎస్ ఆర్టీసీ వారు గిరిజన ప్రాంతంలో నడప గలరని గిరిజన ప్రజలు వేడుకుంటున్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”