
కాలం చెల్లిన బస్సులు వద్దు బాబు
కొత్త బస్సులు వేయించండి మహాప్రభు
వేడుకుంటున్న ప్రయాణికులు
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి (అఖండ భూమి) ఆగస్టు 8 నర్సీపట్నం ఏపీఎస్ఆర్టీసీ డిపో బస్సు మారేడుమిల్లి నుంచి నర్సీపట్నం వెళుతుండగా వట్టిగడ్డలో ఆగస్టు 7 సోమవారం నాడు ఆగిపోయింది ప్రయాణికులు దిక్కుతోచనీ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక ఎటువంటి వాహన సౌకర్యము లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది గురయ్యారు చీకటి పడితే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళుటకు ఎటువంటి వాహన సౌకర్యాలు ఉండవు ప్రైవేటు వాహనాలను ప్రయాణం చేయాలంటే భారీ మొత్తంలో ఖర్చవుతుంది ఇప్పటికైనా కండిషన్లో ఉన్న బస్సులను ఏపీ ఎస్ ఆర్టీసీ వారు గిరిజన ప్రాంతంలో నడప గలరని గిరిజన ప్రజలు వేడుకుంటున్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


