కాలం చెల్లిన బస్సులు వద్దు బాబు
కొత్త బస్సులు వేయించండి మహాప్రభు
వేడుకుంటున్న ప్రయాణికులు
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి (అఖండ భూమి) ఆగస్టు 8 నర్సీపట్నం ఏపీఎస్ఆర్టీసీ డిపో బస్సు మారేడుమిల్లి నుంచి నర్సీపట్నం వెళుతుండగా వట్టిగడ్డలో ఆగస్టు 7 సోమవారం నాడు ఆగిపోయింది ప్రయాణికులు దిక్కుతోచనీ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక ఎటువంటి వాహన సౌకర్యము లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది గురయ్యారు చీకటి పడితే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళుటకు ఎటువంటి వాహన సౌకర్యాలు ఉండవు ప్రైవేటు వాహనాలను ప్రయాణం చేయాలంటే భారీ మొత్తంలో ఖర్చవుతుంది ఇప్పటికైనా కండిషన్లో ఉన్న బస్సులను ఏపీ ఎస్ ఆర్టీసీ వారు గిరిజన ప్రాంతంలో నడప గలరని గిరిజన ప్రజలు వేడుకుంటున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..