యువగళం లోకేష్
పాదయాత్ర 2500 కిలోమీటర్ల పూర్తి
టీడీపీ గుంటూరు జిల్లా యస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ
గుంటూరు జిల్లా ఆగష్టు 20 అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాష్ట్రములో యువగళం పాదయాత్ర మొదలుపెట్టే ముందు ఎగతాళి చేసిన వారికి పాదయాత్ర తో లోకేష్ బాబు బుద్ది చెప్పారని మేడా రామకృష్ణ పేర్కొన్నారు.
ఎండనక వాననక ,ప్రజలతో మమేకమై, ప్రజల నడకల్లో , నడకై, నడుస్తూ కాలికి బొబ్బలెక్కిన పట్టించుకోకుండా ప్రజల సమస్యలను లేవనెత్తుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తిచేసుకుని తెలుగుదేశానికి సూపర్ సిక్స్ పథకాలను అందించి పూలబాటను పరిచిన మన యువ నాయకుడు లోకేష్ బాబు అని తెలిపారు
ఆ యువగళం నడకకే ఈరోజు వైయస్సార్సీపి తుడిచి పెట్టుకుని పోయింది.బై ఎలక్షన్స్ సర్పంచుల్లో తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇచ్చిన సర్పంచులు విజయకేతనం ఎగురవేయడానికి దోహదపడిందని సందేహం లేకుండా చెప్పవచ్చు కార్యకర్తల్లో నూ, నాయకుల్లోను నూతన ఉత్సాహాన్ని నింపారని మేడా రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
ఆ యువ నాయకునికి శుభాభివందనములు పలుకుతూ, ఇంకా అనుకున్న లక్ష్యాన్ని చేరే విధంగా పయనించాలని మేము సైతం మీతో ఉంటామని మేడా రామకృష్ణ తెలిపారు.ఈ సైకో పాలనతో విసుగెత్తి పోయారన్నారు.2024 లో ఈ సైకో పాలన ను తరిమికొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సైకో పోవాలి – సైకిల్ రావాలని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని మేడా రామకృష్ణ కోరారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..