అమీనాబాద్ లో మృతి చెందిన మృతి డి కుటుంబానికి లక్షరూపాయలు చెక్కు అందజేత
ఎమ్మెల్సీ అనంత బాబు లక్ష రూపాయలు చెక్కు అందజేశారు
రాజవొమ్మంగి అఖండ భూమి అక్టోబర్ 1 అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో అమీనాబాద్ గ్రామనీకి చెందిన మొల్లేటి దుర్గ బాబు రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆ మృతి డి కుటుంబానికి ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి లక్ష రూపాయలు చెక్కును శనివారం రాత్రి అందజేశారు
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”