అమీనాబాద్ లో మృతి చెందిన మృతి డి కుటుంబానికి లక్షరూపాయలు చెక్కు అందజేత
ఎమ్మెల్సీ అనంత బాబు లక్ష రూపాయలు చెక్కు అందజేశారు
రాజవొమ్మంగి అఖండ భూమి అక్టోబర్ 1 అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో అమీనాబాద్ గ్రామనీకి చెందిన మొల్లేటి దుర్గ బాబు రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆ మృతి డి కుటుంబానికి ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి లక్ష రూపాయలు చెక్కును శనివారం రాత్రి అందజేశారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..