నాతవరం మండలం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఆదివారం ఉదయం పది గంటలకు తెలుగు దేశం పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు గా నాతవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్లమెంట్,నియోజక వర్గ, మండల కమిటీలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలో గల అన్ని పంచాయతీల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


