నాతవరం మండలం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఆదివారం ఉదయం పది గంటలకు తెలుగు దేశం పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు గా నాతవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్లమెంట్,నియోజక వర్గ, మండల కమిటీలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలో గల అన్ని పంచాయతీల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్