కోటనందూరు మండలం లోని అల్లిపూడి గ్రామం పసుపు జెండాలతో హోరెత్తింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా తేటగుంట పంచాయతీలో శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అల్లిపూడి గ్రామం నుంచి కోటనందూరు మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తేట గుంట చేరుకుని నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం