కోటనందూరు మండలం లోని అల్లిపూడి గ్రామం పసుపు జెండాలతో హోరెత్తింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా తేటగుంట పంచాయతీలో శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అల్లిపూడి గ్రామం నుంచి కోటనందూరు మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తేట గుంట చేరుకుని నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


