క్రిస్టమస్ పర్వదిన శుభాకాంక్షలు
తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్
బాపట్ల క్రైమ్ బ్యూరో డిసెంబర్ 24 (అంఖడ భూమి) : క్రిస్టమస్ పర్వదినం వేడుకలను పురస్కరించుకొని పిట్టలవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి ఆధ్వర్యంలో మండలంలోని షుమారు 80 చర్చిలలో క్రిస్టమస్ కేక్ అందించి వేగేశన నరేంద్ర వర్మ విజయం కొరకు ప్రార్ధనలు కోరటం జరిగింది. ఆమె తెలియజేశారు
ఈ కార్యక్రమంకి సహకరించిన వర్మ మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలు అందరు క్రిస్టమస్ పండుగ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు