క్రిస్టమస్ పర్వదిన శుభాకాంక్షలు
తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్
బాపట్ల క్రైమ్ బ్యూరో డిసెంబర్ 24 (అంఖడ భూమి) : క్రిస్టమస్ పర్వదినం వేడుకలను పురస్కరించుకొని పిట్టలవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి ఆధ్వర్యంలో మండలంలోని షుమారు 80 చర్చిలలో క్రిస్టమస్ కేక్ అందించి వేగేశన నరేంద్ర వర్మ విజయం కొరకు ప్రార్ధనలు కోరటం జరిగింది. ఆమె తెలియజేశారు
ఈ కార్యక్రమంకి సహకరించిన వర్మ మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలు అందరు క్రిస్టమస్ పండుగ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..