నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు పోలీస్ నిబంధనలను తప్పక పాటించాలని వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై శంకర్ అన్నారు. ఆదివారం కోటనందూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఈ రోజు రాత్రి 12:30 గంటల వరకు మాత్రమే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని, సెక్షన్ 30 అమలులోఉంటుందని ఆయన అన్నారు.
నిబంధనలను అతిక్రమించి మద్యం మత్తులో అల్లర్లు సృష్టించినా, గొడవలు చేసినా, వ్యక్తులు గుమిగూడినా, పెద్ద శబ్దాలతో వాహనాలను నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


