నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు పోలీస్ నిబంధనలను తప్పక పాటించాలని వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై శంకర్ అన్నారు. ఆదివారం కోటనందూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఈ రోజు రాత్రి 12:30 గంటల వరకు మాత్రమే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని, సెక్షన్ 30 అమలులోఉంటుందని ఆయన అన్నారు.
నిబంధనలను అతిక్రమించి మద్యం మత్తులో అల్లర్లు సృష్టించినా, గొడవలు చేసినా, వ్యక్తులు గుమిగూడినా, పెద్ద శబ్దాలతో వాహనాలను నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
You may also like
-
చెర్లో పాలెంలో ఘనంగా అయ్యన్న జన్మదిన వేడుకలు.
-
కొత్త నాయుడుపాలెంలో ఘనంగా అయ్యన్న జన్మదిన వేడుకలు
-
అయ్యన్న జన్మదిన సందర్భంగా రోడ్డు శ్రమదానం చేస్తున్నకూండ్రపు
-
ఎస్సీ వర్గీకరణ వద్దు -ఎస్సీల రిజర్వేషన్ కోటా పెంచండి – మాల మహానాడు జిల్లా కోఆర్డినేటర్ చిట్టుమూరు గోవింద్ డిమాండ్
-
అల్లిపూడి లో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు