నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు పోలీస్ నిబంధనలను తప్పక పాటించాలని వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై శంకర్ అన్నారు. ఆదివారం కోటనందూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఈ రోజు రాత్రి 12:30 గంటల వరకు మాత్రమే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని, సెక్షన్ 30 అమలులోఉంటుందని ఆయన అన్నారు.
నిబంధనలను అతిక్రమించి మద్యం మత్తులో అల్లర్లు సృష్టించినా, గొడవలు చేసినా, వ్యక్తులు గుమిగూడినా, పెద్ద శబ్దాలతో వాహనాలను నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్