నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన ఉదయ్ అనే మూడు సంవత్సరాల బాలుడు రెండు కిడ్నీలు పాడై కొంత కాలంగా బాధపడుతుండడం తో చికిత్స నిమిత్తం ఆసుపత్రి లో చేర్పించారు. బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పాస్టర్ శాలేమ్ రాజు ఆధ్వర్యం లో క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భం గా పాస్టర్ శాలేమ్ రాజు మాట్లాడుతూ వైద్యానికి చాలా ఖర్చు అవుతుందని ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఫోన్ పే నెంబర్ 8465819735 కి సహాయం చేసి నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్