
ఆంధ్ర ప్రదేశ్ తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రం లోని అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఎలక్షన్ కమీషన్ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. గతేడాది విడుదల చేసిన జాబితా పై భారీగా పిర్యాదులు రావడం తో తాజా గా విడుదల చేసిన జాబితా పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



