
ఆంధ్ర ప్రదేశ్ తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రం లోని అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఎలక్షన్ కమీషన్ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. గతేడాది విడుదల చేసిన జాబితా పై భారీగా పిర్యాదులు రావడం తో తాజా గా విడుదల చేసిన జాబితా పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



