
ఆంధ్ర ప్రదేశ్ తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రం లోని అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఎలక్షన్ కమీషన్ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. గతేడాది విడుదల చేసిన జాబితా పై భారీగా పిర్యాదులు రావడం తో తాజా గా విడుదల చేసిన జాబితా పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం



