ఆంధ్ర ప్రదేశ్ తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రం లోని అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఎలక్షన్ కమీషన్ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. గతేడాది విడుదల చేసిన జాబితా పై భారీగా పిర్యాదులు రావడం తో తాజా గా విడుదల చేసిన జాబితా పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్