
నాతవరం మండల తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గ్రామస్థాయి నాయకులను, కార్యకర్తలను సమన్వయపరచుటలో విఫలమవుతున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మండలంలోని గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ నాయకులు గ్రామ సమస్యలు, ప్రజా సమస్యలపై నోరు విప్పడం లేదని కార్యకర్తలు వాపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల ఫలితాల పై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ఇకనైనా మండల నాయకత్వం గ్రామ నాయకులను, కార్యకర్తలను సమన్వయ పరుస్తూ ఉత్సాహం గా పార్టీ గెలుపొందే దిశగా కృషి చేయాలని కార్యకర్తలు కోరారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


