నాతవరం మండల తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గ్రామస్థాయి నాయకులను, కార్యకర్తలను సమన్వయపరచుటలో విఫలమవుతున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మండలంలోని గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ నాయకులు గ్రామ సమస్యలు, ప్రజా సమస్యలపై నోరు విప్పడం లేదని కార్యకర్తలు వాపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల ఫలితాల పై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ఇకనైనా మండల నాయకత్వం గ్రామ నాయకులను, కార్యకర్తలను సమన్వయ పరుస్తూ ఉత్సాహం గా పార్టీ గెలుపొందే దిశగా కృషి చేయాలని కార్యకర్తలు కోరారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్