హుండీ లెక్కింపు

హుండీ లెక్కింపు

 

సూర్యాపేట, ఫిబ్రవరి 9, (అఖండ భూమి): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు వార్డులో ఉన్న శివాలయాలు శ్రీశ్రీశ్రీ మహాదేవ నామేశ్వర , ఎరకేశ్వరస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం లో భాగంగా ఎరకేశ్వర స్వామి దేవాలయం హుండీ నందు 1లక్ష 78వేల 3 వందల రూపాయలు

మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయం నందు 50వేల125 రూపాయలు రావడం జరిగింది. రెండు శివాలయాలు కలిపి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల 425 రూపాయలు ఇట్టి కార్యక్రమంలో శివాలయాల చైర్మన్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!