హుండీ లెక్కింపు

సూర్యాపేట, ఫిబ్రవరి 9, (అఖండ భూమి): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు వార్డులో ఉన్న శివాలయాలు శ్రీశ్రీశ్రీ మహాదేవ నామేశ్వర , ఎరకేశ్వరస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం లో భాగంగా ఎరకేశ్వర స్వామి దేవాలయం హుండీ నందు 1లక్ష 78వేల 3 వందల రూపాయలు
మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయం నందు 50వేల125 రూపాయలు రావడం జరిగింది. రెండు శివాలయాలు కలిపి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల 425 రూపాయలు ఇట్టి కార్యక్రమంలో శివాలయాల చైర్మన్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


