సత్రాల మేనేజ్మెంట్ వారితో ఈవో సమావేశం…!
శ్రీశైలం ఫిబ్రవరి 23( అఖండ భూమి ): మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీశైల దేవస్థానం పరిధిలోని అన్ని నిత్య అన్నదాన సత్రాల నిర్వాహకు ల తో ఈవో పెద్దిరాజు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి దేవస్థానం రెవిన్యూ సిబ్బంది, అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి నిర్వహించినారు.ఈ సమావేశంలో శ్రీశైల దేవస్థానం కార నిర్వహణ అధికారి డి పెద్దిరాజు మాట్లాడుతూ
సేవా దృక్పథంతో భక్తులకు సేవలందించాలని, శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు రద్దీ అధికంగా ఉంటుంది కనుక మీ ముందస్తుగా మీరు మీ సత్రాలలో మౌనిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని, భక్తులకి ఇబ్బంది కలుగకుండా చూడాలని ముందు జాగ్రత్త తీసుకోవాలని తెలపడం జరిగింది. దేవస్థానం వారు వసతి సౌకర్యాలు, అదేవిధంగా సౌకర్యాలు, మెరుగుపరుచుకోవాలని. ఎటువంటి సమస్యలు లేకుండా సత్రoలో సమస్యలు లేకుండా చూసుకోవాలని , దేవస్థానం శివరాత్రి సమయాల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా, భోజన సౌకర్యాలు, ఇతర సమస్యలు, నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, స్థానిక తాసిల్దార్ గుర్రప్ప డిప్యూటీ తాసిల్దార్ కిషోర్ కుమార్, ఎస్సై, సత్రం మేనేజ్మెంట్ వారు, ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..