ఈ నెల 24 న అమ్మవారి గిరి ప్రదక్షణ కార్యక్రమం

 

 

ఈ నెల 24 న అమ్మవారి గిరి ప్రదక్షణ కార్యక్రమం

నాతవరం ఫిబ్రవరి 23 (అఖండ భూమి)

నాతవరం మండలం లో తాండవ జలాశయ ప్రాజెక్ట్ వద్ద గల శ్రీ శ్రీ నల్ల కొండమ్మ అమ్మవారి గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని ఈనెల 24న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. ఆలయ ప్రాంగణం నుంచి ప్రదక్షణను ఉదయం 9 గంటలకు ప్రారంభించి ఆడాకుల, తాండవ గేట్లు, జాలరిపేట మీదుగా ఈ ప్రదక్షణ జరుగుతుందని తెలిపారు. కావున భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆలయ కమిటీ కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!