ఈ నెల 24 న అమ్మవారి గిరి ప్రదక్షణ కార్యక్రమం
నాతవరం ఫిబ్రవరి 23 (అఖండ భూమి)
నాతవరం మండలం లో తాండవ జలాశయ ప్రాజెక్ట్ వద్ద గల శ్రీ శ్రీ నల్ల కొండమ్మ అమ్మవారి గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని ఈనెల 24న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు. ఆలయ ప్రాంగణం నుంచి ప్రదక్షణను ఉదయం 9 గంటలకు ప్రారంభించి ఆడాకుల, తాండవ గేట్లు, జాలరిపేట మీదుగా ఈ ప్రదక్షణ జరుగుతుందని తెలిపారు. కావున భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆలయ కమిటీ కోరారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..