జనసేన, తెలుగుదేశం పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందుకోసం ఉమ్మడి విశాఖ జిల్లా నేతలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు ఎవరికి టికెట్ రూపం లో అదృష్టం వరిస్తుందో కొద్ది సేపట్లోనే తెలిసిపోతుంది. కాగా జిల్లాలో జనసేన, టీడీపి లకు ఎన్ని సీట్లు వస్తున్నాయో అనే ఉత్కంఠ ఇరు పార్టీల నేతల్లో ఆశావాహుల్లో రేకెత్తుతుంది
You may also like
-
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మైనర్లు మృతి..!
-
శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి వార్షికోత్సవం లో పాల్గొన్న మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు.
-
ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ నిరసన తెలిపిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్..
-
గ్యాస్ వంటలు మాకొద్దు కట్టెల పొయ్య్ వంటలే మాకు ముద్దు
-
తరువాత కలిగిన నిరుపేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చాలి..!