జనసేన, తెలుగుదేశం పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందుకోసం ఉమ్మడి విశాఖ జిల్లా నేతలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు ఎవరికి టికెట్ రూపం లో అదృష్టం వరిస్తుందో కొద్ది సేపట్లోనే తెలిసిపోతుంది. కాగా జిల్లాలో జనసేన, టీడీపి లకు ఎన్ని సీట్లు వస్తున్నాయో అనే ఉత్కంఠ ఇరు పార్టీల నేతల్లో ఆశావాహుల్లో రేకెత్తుతుంది
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్