జనసేన, తెలుగుదేశం పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందుకోసం ఉమ్మడి విశాఖ జిల్లా నేతలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు ఎవరికి టికెట్ రూపం లో అదృష్టం వరిస్తుందో కొద్ది సేపట్లోనే తెలిసిపోతుంది. కాగా జిల్లాలో జనసేన, టీడీపి లకు ఎన్ని సీట్లు వస్తున్నాయో అనే ఉత్కంఠ ఇరు పార్టీల నేతల్లో ఆశావాహుల్లో రేకెత్తుతుంది
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


