తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ పొత్తు లో భాగంగా తుని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య ను శనివారం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. తుని లో అనేకసార్లు గెలుపొంది తుని నియోజక వర్గం ను అభివృద్ది పథంలో నడిపించిన యనమల రామకృష్ణుడు మరియు అతని సోదరుడు యనమల కృష్ణుడు మధ్య విభేదాలు రాజేసేందుకు వైసీపీ కుట్ర పన్ని కొన్ని పత్రికలలో ‘యనమల కృష్ణుడు టీడీపీ కి రాజీనామా’ అంటూ తప్పుడు రాతలు రాయిస్తుండడం పిరికిబంద చర్యని టీడీపి కార్యకర్తలు, అభిమానులు మండి పడుతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి భయం తోనే ఇలాంటి నీతిమాలిన దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును ఈ కుట్రలు ఏమీ చేయలేవని స్పష్టం చేశారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్