(నర్సీపట్నం)
నియోజకవర్గ సీనియర్ నాయకుడు రుత్తల యర్రాపాత్రుడు వైసీపీలో చేరారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా యర్రపాత్రుడికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు పాపయ్య పాలెం సర్పంచ్ కూడా వైసీపీలో చేరారు. నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ సీహెచ్ సన్యాసి పాత్రుడు, డాక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
చెర్లో పాలెంలో ఘనంగా అయ్యన్న జన్మదిన వేడుకలు.
-
కొత్త నాయుడుపాలెంలో ఘనంగా అయ్యన్న జన్మదిన వేడుకలు
-
అయ్యన్న జన్మదిన సందర్భంగా రోడ్డు శ్రమదానం చేస్తున్నకూండ్రపు
-
ఎస్సీ వర్గీకరణ వద్దు -ఎస్సీల రిజర్వేషన్ కోటా పెంచండి – మాల మహానాడు జిల్లా కోఆర్డినేటర్ చిట్టుమూరు గోవింద్ డిమాండ్
-
అల్లిపూడి లో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు