దుర్గంధంలో శ్రీరంగాపురం…
వార్డు వార్డు కంపు కొడుతున్న వైనం…
పట్టించుకోని పాలకులు..
నిముక్కు నేరెక్కిన అధికారులు..
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం గ్రామంలో దుర్గంధంలో శ్రీరంగాపురం గ్రామవాసులు నివసిస్తున్నారు. గ్రామంలో ఎటువైపు చూసినా మురుగు నీరు కాలువలు ఎక్కి ప్రవహిస్తున్న దృశ్యాలే.. గ్రామంలో దుర్గంధం వ్యాపించడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు గ్రామ వాసులు తెలుపుతున్నారు. పాలకులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారుల సైతం గ్రామంలో పట్టించుకున్న పాపాన పోలేదు. వాడ వాడలో ఎటువైపు చూశాను మురికి కాలువలు వాసనలో దర్శనమిస్తున్నాయి. దీంతో మహిళలు గ్రామంలోని సమస్యలన్నీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కె శ్యాంబాబు దృష్టికి తీసుకువెళ్లారు. మన ప్రభుత్వం వస్తుంది మన సమస్యలు పరిష్కారం జరుగు తీరుతాయని మహిళలకు గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..