నాతవరం మండలం గునుపూడి గ్రామంలో శనివారం రాత్రి బోసి రాములమ్మ అనే వృద్ధురాలు మరియు ఆమె కుటుంబం పై పది మంది గుంపుగా దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడటం తో నర్సీపట్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం భూమి తగాదా విషయంలో మాట్లాడే విషయమై ముందే వేసుకున్న పథకం ప్రకారం వృద్దురాలను, కుటుంబ సభ్యులను పిలిచి పదిమంది చుట్టుముట్టి మూకుమ్మడి దాడి చేశారని వృద్ధురాలు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని తెలిపారు. గాయపడిన వృద్దురాలను ఆమె కుటుంబికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారని తెలిపారు. వృద్దిరాలిపై దాడిని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్