హనుమాన్ విగ్రహానికి విరాళం…

హనుమాన్ విగ్రహానికి విరాళం…

వెల్దుర్తి మే 5 (అఖండ భూమి) : పట్టణ సమీపాన 44వ జాతీయ రహదారి ప్రక్కన వెలసిన 51 అడుగుల అభయ ఆంజనేయ స్వామికి విరాళాలు సేకరిస్తున్నారు. కర్నూలుకు చెందిన సంజీవ రెడ్డి స్థానిక ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ₹.10,000/- (పదివేలు) రూపాయలు స్వామివారికి పీఠాధిపతి రామాంజనేయులుకు శుక్రవారం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పిఠాధిపతి మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి రూపు దాల్చేందుకు పనులు జరుగుతున్నయి దాతలు విరాళాలు స్వామి వారికి సమర్పించి పునీతులు కావాలని ఆయన కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!