నంద్యాల జిల్లా, ఆల్లగడ్డ నియోజకవర్గం,ఉయ్యాలవాడ మండలం, పెద్ద ఎమ్మనూరు గ్రామంలో MSP, MRPS కమిటీ నిర్మాణం చెయ్యడం జరిగింది. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్మాణం చెయ్యడం జరిగింది. ఈ గ్రామం నుండి MSP గ్రామ అధ్యక్షులు కొట్టం. బాలపక్కిర, K. నాగ సురేష్ మాదిగ, కమిటీ పూర్తి చెయ్యడం జరిగింది.ఈ సమావేశంలో MSP నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి K.P. ఓబులేసు మాదిగ పాల్గొన్నారు. సమావేశానికి MRPS & MSP పార్టీ సీనియర్ నాయకులు కొట్టం.బాలసుబ్బయ్య మాదిగ, కొట్టం. బలపక్కిర మాదిగ, ఎర్రోళ్ల తిరుపాలు మాదిగ, బూసిగాల్ల బాలగోవిందు మాదిగ, 20 మంది కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం