ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ నిర్మాణం ఏర్పాటు

 

 

నంద్యాల జిల్లా, ఆల్లగడ్డ నియోజకవర్గం,ఉయ్యాలవాడ మండలం, పెద్ద ఎమ్మనూరు గ్రామంలో MSP, MRPS కమిటీ నిర్మాణం చెయ్యడం జరిగింది. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్మాణం చెయ్యడం జరిగింది. ఈ గ్రామం నుండి MSP గ్రామ అధ్యక్షులు కొట్టం. బాలపక్కిర, K. నాగ సురేష్ మాదిగ, కమిటీ పూర్తి చెయ్యడం జరిగింది.ఈ సమావేశంలో MSP నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి K.P. ఓబులేసు మాదిగ పాల్గొన్నారు. సమావేశానికి MRPS & MSP పార్టీ సీనియర్ నాయకులు కొట్టం.బాలసుబ్బయ్య మాదిగ, కొట్టం. బలపక్కిర మాదిగ, ఎర్రోళ్ల తిరుపాలు మాదిగ, బూసిగాల్ల బాలగోవిందు మాదిగ, 20 మంది కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!