శరభన్నపాలెం పాఠశాలలో పుస్తకాలు యూనిఫాం పంపిణీ

సర్పంచ్ కి ముడు సత్యనారాయణ, ఎంపీటీసీ లోకుల గాంధీకొయ్యూరు అఖండ భూమి జూన్ 19 అల్లూరు జిల్లా ప్రభుత్వం నుండి అందే పుస్తకాలను యూనిఫాంలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు ఇప్పటినుంటే పునాదిని వేసుకోవాలని సర్పంచ్ కిముడు సత్యనారాయణ ఎంపీటీసీ లోకుల సోమాగాంధీ అన్నారు మండలంలో శరభన్నపాలెం గ్రామంలో ఉన్న జి యు పి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ బుధవారం ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాములను సర్పంచ్ ఎంపీటీసీ చేతుల మీదుగాపంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోకుల వెంకట కుమారి ఉపాధ్యాయురాలు పనసల వరలక్ష్మి అల్లూరి జిల్లా గ్రీవెన్ సెల్ అధ్యక్షులు గొడ్డేటి మహేష్ మాజీ సర్పంచ్ దారకొండ నారాయణమూర్తి ఉపసర్పంచ్ త్రిమూర్తి దారకొండ ఎర్రేసు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


