ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి పర్యటన.
ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు మండలంలోని పలు గ్రామాలలో గురువారం జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు పర్యటించి పారిశుధ్యం, వాటర్ ట్యాంకుల నిర్వహణ పరిశీలించారు. ఆలమూరు, చింతలూరు, పెదపళ్ల, పినపళ్ల గ్రామాల్లోని ఆరు వాటర్ ట్యాంకులను పరిశీలించి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆయన వెంట ఆయా గ్రామాలపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..