ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి పర్యటన.
ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు మండలంలోని పలు గ్రామాలలో గురువారం జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు పర్యటించి పారిశుధ్యం, వాటర్ ట్యాంకుల నిర్వహణ పరిశీలించారు. ఆలమూరు, చింతలూరు, పెదపళ్ల, పినపళ్ల గ్రామాల్లోని ఆరు వాటర్ ట్యాంకులను పరిశీలించి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆయన వెంట ఆయా గ్రామాలపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
-
రాక్స్ తుని రూరల్ మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిరుకూరి లోవరాజు
-
తెలంగాణ భవన్ లో బిఆర్ ఎస్వి ప్రతినుధుల సమావేశం
-
ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు… అడ్డుకోవద్దు… ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
-
అంతు చూస్తానని చెప్పుకుంటున్న (ఆ) పెద్దమనిషి..? -నిజాలను నిర్భయంగా రాస్తే అంతు చూస్తాడా..?
-
శవయాత్ర పై తేనెతీగల దాడి పలువురికి గాయాలు