పిట్టలవాని పాలెం ఆగష్టు 11 (అఖండ భూమి) :
బాపట్ల జిల్లా పిట్టల వాని పాలెం మండలం
చందోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఆర్.స్వామి శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలుచేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న అనిల్ కుమార్ బదిలీపై చెరుకుపల్లి వెళ్ళారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్ప గుచ్చాలను అందజేశారు.
You may also like
-
బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి
-
కూల్ డ్రింక్ షాప్ లో నకిలీ మద్యం స్వాధీనం..వ్యక్తి అరెస్ట్
-
ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి…
-
బ్రోకర్లు ను నమ్మి మోసపోవద్దని వన్ టౌన్ సీఐ వర ప్రసాద్ హెచ్చరిక
-
శ్రీశైలం దేవస్థానం దర్శనార్థం వచ్చే భక్తులు బ్రోకర్లు నమ్మి మోసపోవద్దని టూ టౌన్ హెచ్చరిక హెచ్చరిక