పిట్టలవాని పాలెం ఆగష్టు 11 (అఖండ భూమి) :
బాపట్ల జిల్లా పిట్టల వాని పాలెం మండలం
చందోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఆర్.స్వామి శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలుచేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న అనిల్ కుమార్ బదిలీపై చెరుకుపల్లి వెళ్ళారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్ప గుచ్చాలను అందజేశారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



