శంఖవరం: (అఖండభూమి)
శంఖవరం మండలం తాహసీల్దార్ గా ఎస్.పోతురాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.తాళ్లరేవు మండలం తాహసీల్దార్ గా పని చేస్తూ ఎన్నికల విధులు నిమిత్తం ఏలూరు జిల్లా కైకలూరు మండలం లో తహశీల్దార్ గా బదిలీ పై వెళ్లారు.అదే ప్రాంతంలో ఎన్నికలకు నిమిత్తం అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా పని చేశారు. ఎన్నికల అనంతరం తన సొంత జిల్లా అయినా కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పరిధిలోగల శంఖవరం మండలం తాహాసిల్దార్ గా నియమితులయ్యారు.సోమవారం బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన తాహాసిల్దార్ ఎస్ పోతురాజుకు కార్యాలయ సిబ్బంది, వి.ఆర్.ఒ లు, గ్రామ సర్వేయర్ లు పుష్పగుచ్ఛంలు ఇచ్చి తాహసీల్దార్ కు స్వాగతం పలికారు. ఎన్నికల నిమిత్తం శంఖవరం బదిలీపై వచ్చిన రాజకుమారి కృష్ణాజిల్లా బదిలీపై వెళ్లారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


