శంఖవరం: (అఖండభూమి)
శంఖవరం మండలం తాహసీల్దార్ గా ఎస్.పోతురాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.తాళ్లరేవు మండలం తాహసీల్దార్ గా పని చేస్తూ ఎన్నికల విధులు నిమిత్తం ఏలూరు జిల్లా కైకలూరు మండలం లో తహశీల్దార్ గా బదిలీ పై వెళ్లారు.అదే ప్రాంతంలో ఎన్నికలకు నిమిత్తం అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా పని చేశారు. ఎన్నికల అనంతరం తన సొంత జిల్లా అయినా కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పరిధిలోగల శంఖవరం మండలం తాహాసిల్దార్ గా నియమితులయ్యారు.సోమవారం బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన తాహాసిల్దార్ ఎస్ పోతురాజుకు కార్యాలయ సిబ్బంది, వి.ఆర్.ఒ లు, గ్రామ సర్వేయర్ లు పుష్పగుచ్ఛంలు ఇచ్చి తాహసీల్దార్ కు స్వాగతం పలికారు. ఎన్నికల నిమిత్తం శంఖవరం బదిలీపై వచ్చిన రాజకుమారి కృష్ణాజిల్లా బదిలీపై వెళ్లారు.
You may also like
-
బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి
-
కూల్ డ్రింక్ షాప్ లో నకిలీ మద్యం స్వాధీనం..వ్యక్తి అరెస్ట్
-
ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి…
-
బ్రోకర్లు ను నమ్మి మోసపోవద్దని వన్ టౌన్ సీఐ వర ప్రసాద్ హెచ్చరిక
-
శ్రీశైలం దేవస్థానం దర్శనార్థం వచ్చే భక్తులు బ్రోకర్లు నమ్మి మోసపోవద్దని టూ టౌన్ హెచ్చరిక హెచ్చరిక