శంఖవరం: (అఖండభూమి)
శంఖవరం మండలం తాహసీల్దార్ గా ఎస్.పోతురాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.తాళ్లరేవు మండలం తాహసీల్దార్ గా పని చేస్తూ ఎన్నికల విధులు నిమిత్తం ఏలూరు జిల్లా కైకలూరు మండలం లో తహశీల్దార్ గా బదిలీ పై వెళ్లారు.అదే ప్రాంతంలో ఎన్నికలకు నిమిత్తం అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా పని చేశారు. ఎన్నికల అనంతరం తన సొంత జిల్లా అయినా కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పరిధిలోగల శంఖవరం మండలం తాహాసిల్దార్ గా నియమితులయ్యారు.సోమవారం బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన తాహాసిల్దార్ ఎస్ పోతురాజుకు కార్యాలయ సిబ్బంది, వి.ఆర్.ఒ లు, గ్రామ సర్వేయర్ లు పుష్పగుచ్ఛంలు ఇచ్చి తాహసీల్దార్ కు స్వాగతం పలికారు. ఎన్నికల నిమిత్తం శంఖవరం బదిలీపై వచ్చిన రాజకుమారి కృష్ణాజిల్లా బదిలీపై వెళ్లారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్