శంఖవరం: (అఖండభూమి)
శంఖవరం మండలం తాహసీల్దార్ గా ఎస్.పోతురాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.తాళ్లరేవు మండలం తాహసీల్దార్ గా పని చేస్తూ ఎన్నికల విధులు నిమిత్తం ఏలూరు జిల్లా కైకలూరు మండలం లో తహశీల్దార్ గా బదిలీ పై వెళ్లారు.అదే ప్రాంతంలో ఎన్నికలకు నిమిత్తం అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా పని చేశారు. ఎన్నికల అనంతరం తన సొంత జిల్లా అయినా కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పరిధిలోగల శంఖవరం మండలం తాహాసిల్దార్ గా నియమితులయ్యారు.సోమవారం బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన తాహాసిల్దార్ ఎస్ పోతురాజుకు కార్యాలయ సిబ్బంది, వి.ఆర్.ఒ లు, గ్రామ సర్వేయర్ లు పుష్పగుచ్ఛంలు ఇచ్చి తాహసీల్దార్ కు స్వాగతం పలికారు. ఎన్నికల నిమిత్తం శంఖవరం బదిలీపై వచ్చిన రాజకుమారి కృష్ణాజిల్లా బదిలీపై వెళ్లారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


