ఎస్సార్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుడు, ఎంపీ.

 

 

ఎస్సార్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుడు, ఎంపీ.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 18 (అఖండ భూమి):

కామారెడ్డి పట్టణంలోని ఎస్సార్ పెట్రోల్ బంక్ పక్కన కామారెడ్డి పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , జహీరాబాద పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ ,శెట్కార్l లు ఆదివారం ప్రారంభించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!