కామారెడ్డి జిల్లాలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి.

 

 

కామారెడ్డి జిల్లాలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 18 (అఖండ భూమి):

కామారెడ్డి జిల్లాలోని ఆయా గ్రామాలలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.

కామారెడ్డి జిల్లాలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి సందర్బంగా సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి పూలమాల వేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ , కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, మరియు గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!