కామారెడ్డి జిల్లాలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 18 (అఖండ భూమి):
కామారెడ్డి జిల్లాలోని ఆయా గ్రామాలలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.
కామారెడ్డి జిల్లాలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి సందర్బంగా సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి పూలమాల వేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ , కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, మరియు గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



