రామాలయం,సాయిబాబా దేవాలయాల్లో రక్షా బంధన్ వేడుకలు.
ఏటూరునాగారం, ఆగస్టు 18,
అఖండ భూమి న్యూస్.మండల కేంద్రంలోని రామాలయం లో,ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో,సాయిబాబా దేవాలయం లో ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన మహిళలు, ఆదివారం రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రామాలయం లో జై శ్రీరామ్…స్టిక్కర్ల ను కమిటీ సభ్యులు ప్రజలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో అలువాల శ్రీనివాస్, పెండ్యాల ప్రభాకర్, కత్తెర శ్రీనివాస్, గంజి రమేష్,తో పాటు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



