రామాలయం,సాయిబాబా దేవాలయాల్లో రక్షా బంధన్ వేడుకలు

 

 

రామాలయం,సాయిబాబా దేవాలయాల్లో రక్షా బంధన్ వేడుకలు.

ఏటూరునాగారం, ఆగస్టు 18,

అఖండ భూమి న్యూస్.మండల కేంద్రంలోని రామాలయం లో,ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో,సాయిబాబా దేవాలయం లో ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన మహిళలు, ఆదివారం రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రామాలయం లో జై శ్రీరామ్…స్టిక్కర్ల ను కమిటీ సభ్యులు ప్రజలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో అలువాల శ్రీనివాస్, పెండ్యాల ప్రభాకర్, కత్తెర శ్రీనివాస్, గంజి రమేష్,తో పాటు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!