“గూడెం లక్ష్మణ్ “”సాగిన బుజ్జిబాబు ”
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి)
జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 56వ పుట్టినరోజు వేడుకలు కొయ్యూరు మండలంలో రాజేంద్ర పాలెం ,రావాణాపల్లి, ఆడాకుల, శరభన్నపాలెం , రత్నంపేట తోపాటు వివిధ గ్రామాల్లో జనసైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. మండలంలో రాజేంద్రపాలెం గ్రామంలో బూత్ కమిటీ చైర్మన్ సాగిన బుచ్చిబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గూడెం లక్ష్మణ్ , బూత్ కమిటీ చైర్మన్ సాగిన బుచ్చిబాబు, మండల మహిళా అధ్యక్షురాలు సెగ్గే భావన సాయి జయంతి మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడిని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలాగేరాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను చూడాలన్నది జనసైనికుల ఆకాంక్ష అని వారు అన్నారు. మన్యంలో జనసేన పార్టీని అభివృద్ధి పరిచేందుకు అరకు పార్లమెంట్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య ఎనలేని కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ పీటా సుధీర్ బాబు, గూడెపు శేషుబాబు , దుచ్చరి రమేష్, జుర్రా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్