నటుడు మురళీమోహన్కు చెందిన జయభేరి సంస్థకు నోటీసులు ఇచ్చిన హైడ్రా
కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 8 (అఖండ భూమి).
15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే మేమే కూల్చేస్తామని నోటీసులు.
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.