అఖండ భూమి సెప్టెంబర్ 22 నాతవరం
నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నర్సీపట్నం మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు చెందిన వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరినందున వారికి టిడిపి కండువా కప్పి రాజేష్ ఆహ్వానించారు. ఇదే గ్రామం నుండి గడిచిన ఎన్నికల ముందు వైసిపి నుండి టిడిపిలో చేరడం జరిగిందని చేరారని దీనివలన వైసిపికి ఎదురుదెబ్బని పలువురు వాపోతున్నారు.
You may also like
-
రాక్స్ తుని రూరల్ మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిరుకూరి లోవరాజు
-
తెలంగాణ భవన్ లో బిఆర్ ఎస్వి ప్రతినుధుల సమావేశం
-
ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు… అడ్డుకోవద్దు… ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
-
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాల అభివృద్ధి తో దేశ అభివృద్ధి
-
అంతు చూస్తానని చెప్పుకుంటున్న (ఆ) పెద్దమనిషి..? -నిజాలను నిర్భయంగా రాస్తే అంతు చూస్తాడా..?