అఖండ భూమి సెప్టెంబర్ 22 నాతవరం
నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నర్సీపట్నం మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు చెందిన వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరినందున వారికి టిడిపి కండువా కప్పి రాజేష్ ఆహ్వానించారు. ఇదే గ్రామం నుండి గడిచిన ఎన్నికల ముందు వైసిపి నుండి టిడిపిలో చేరడం జరిగిందని చేరారని దీనివలన వైసిపికి ఎదురుదెబ్బని పలువురు వాపోతున్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



