*సమగ్ర శిక్ష ద్వారా* *నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో యానాం రీజియన్ లో సత్తా చాటిన యానం డ్రీమ్స్* *విద్యార్థులు.*
యానం(అఖండ భూమి)సమగ్ర శిక్ష ద్వారా నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో యానాం రీజియన్ లో సత్తా చాటిన డ్రీమ్స్ విద్యార్థులు.
స్థానిక సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ నిర్వహించిన భేటీ బచావో భేటీ పడావో అనే అంశంపై 2023-2024 సంవత్సరానికి నిర్వహించిన పోటీలలో యానాం డ్రీమ్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబపరిచారు.
హై స్కూల్ స్థాయిలో ఓ.సతీష్ యానాం రీజియన్ పరిధిలో ద్వితీయ స్థానం లోను, కన్సోలేషన్ లో యస్. వైష్ణవి,మల్లాడి ప్రశాంత్ లకు పరిపాలనా అధికారి మునిస్వామి గారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు
ఈ-కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఎ.డి.పి.సి ప్రభాకర రావు, పి.ఇ.టి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!

