సి సి రోడ్డు కై భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి అక్టోబర్ 12{అఖండ భూమి}:శనివారం రోజున విజయ దశమిని పురస్కరించుకొని కౌన్సిలర్ గెల్లి రాజలింగు ఆధ్వర్యంలో బెల్లంపల్లి కాంట ఏరియాలో 10 లక్షల రూపాయలతో సి సి రోడ్డు, డ్రైనేజ్ కాలువ నిర్మాణం కొరకై ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చేతులామీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ…బెల్లంపల్లిలో ఉన్న వార్డ్ లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుంటుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు…
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


