ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు… అడ్డుకోవద్దు… ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
అల్లూరి జిల్లా. డుంబ్రిగుడ. అక్టోబర్ 16. (అఖండ భూమి ):ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విషయంలో కూటమి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు.ఇందులో తన, మన అనేవి ఉండవని, ఇసుక ఉచితంగానే తీసుకువెళ్ళాలి. ఎవరైనా ఎడ్ల బండి తీసుకువచ్చి ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించం. ఎవరి ఊళ్ళో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్చ ఉంటుంది. ఇందులో ఎవరి పెత్తనం వద్దు అని ఆయన స్పష్టం చేశారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..