ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు న్యాయస్థానం ఏజీపీగా (అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్) ప్రముఖ లాయర్ బూసి విద్యా ప్రసన్న బాధ్యతలు స్వీకరించనున్నారు. పేదలు, మహిళా పక్షపాతిగా, బడుగు బలహీనవర్గాల ప్రతినిధిగా, వారి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న బూసి విద్యా ప్రసన్న ఏజీపీగా ఎంపిక అవ్వడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. తాడితులు, పీడితుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేటట్లు చూస్తానని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
You may also like
-
నేడు కలెక్టరేట్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు…
-
పోచమ్మ బోనాలకు హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే…
-
రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అంకంరెడ్డి బుల్లిబాబు
-
14 పంటలకు కనీస మద్దతు ధర పెంచడంపై మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…
-
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బిబిపేటలో మోడల్ ఇందిరమ్మ ఇల్లు ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నా…