రావణా పల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
ఎంపీడీవో ఎస్ కె వి ప్రసాద్
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి) అక్టోబర్ 25
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా రావణా పళ్లి గ్రామంలో శ్రమదానం నిర్వహించినట్లు మండల అభివృద్ధి అధికారి ఎస్ కె వి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శ్రమదానం లో పిచ్చి మొక్కలను తొలగించడం కాలువలను శుభ్రం చేయడం వంటి పనులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది హెల్త్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



