రావణా పల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
ఎంపీడీవో ఎస్ కె వి ప్రసాద్
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి) అక్టోబర్ 25
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా రావణా పళ్లి గ్రామంలో శ్రమదానం నిర్వహించినట్లు మండల అభివృద్ధి అధికారి ఎస్ కె వి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శ్రమదానం లో పిచ్చి మొక్కలను తొలగించడం కాలువలను శుభ్రం చేయడం వంటి పనులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది హెల్త్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



