రావణా పల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
ఎంపీడీవో ఎస్ కె వి ప్రసాద్
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి) అక్టోబర్ 25
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా రావణా పళ్లి గ్రామంలో శ్రమదానం నిర్వహించినట్లు మండల అభివృద్ధి అధికారి ఎస్ కె వి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శ్రమదానం లో పిచ్చి మొక్కలను తొలగించడం కాలువలను శుభ్రం చేయడం వంటి పనులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది హెల్త్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం



